Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 8లో బ్యాటింగ్ ప్చ్.. ధోనీపైనే ఒత్తిడి..!: సురేష్ రైనా

Webdunia
మంగళవారం, 5 మే 2015 (17:37 IST)
ఐపీఎల్‌ గత సీజన్లలో ఓ మెరుపు మెరిసిన సురేష్ రైనా ఈ ఏడాది జరిగే ఐపీఎల్ 8వ సీజన్లో మాత్రం రాణించలేకపోతున్నాడు. రైనా ఆడకపోవడమే చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై రైనా స్పందిస్తూ.. తాను ఐపీఎల్ 8వ సీజన్లో రాణించలేకపోతున్నానని అంగీకరించాడు. ఐపీఎల్ 8వ సీజన్లో ధీటుగా రాణించలేకపోవడంతోనే జట్టు భారమంతా ధోనీ, బ్రావో, జడేజాలపై పడుతోందని.. తద్వారా ముఖ్యంగా ధోనీపై ఒత్తిడి పడుతోందని రైనా వ్యాఖ్యానించాడు.  
 
వాస్తవానికి ఇంతకుముందు ఆడిన మ్యాచ్‌ల్లో తాను అధిక పరుగులు సాధించానని.. అయితే ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌ల్ని ఆస్వాదించి ఆడుతున్నప్పటికీ.. రన్ రేటును పెంచలేకపోతున్నానని రైనా వ్యాఖ్యానించాడు. నా బ్యాటింగ్ బలహీనంగా ఉందనే విషయాన్ని గ్రహిస్తున్నాను. ఓపెనర్లు దూకుడు ఆడాలి. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు నిలకడగా రాణించాలని రైనా తెలిపాడు. మొత్తానికి ఈ సీజన్లో తన రన్ రేట్ మాత్రం తక్కువేనని రైనా ఒప్పుకున్నాడు. కానీ రన్ రేటును పెంచి జట్టు స్కోర్ రేటును పెంచేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పాడు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments