Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధు అదుర్స్: మకావు ఓపెన్ విజేతగా నిలిచి సరికొత్త రికార్డు

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2015 (12:56 IST)
మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్లో తెలుగు తేజం విజేతగా నిలిచి సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన మినత్సు మితానిని మట్టికరిపించి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రత్యర్థిపై ఆద్యంతం మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్న సింధు.. 30 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో 21- 9, 21- 23, 21- 14 తేడాతో మితానిని మట్టికరిపించింది.
 
మొదటి సెట్ సునాయాసంగా గెలుచుకున్న సింధుకు రెండో సెట్‌లో మితాని నుంచి గట్టిపోటీ ఎదురైనా.. గేమ్ పాయింట్ వరకు పోరాడిన సింధు 23-21 తేడాతో సంపూర్ణ విజయావకాశాన్ని కోల్పోయింది.

ఆ వెంటనే మూడో గేమ్ ప్రారంభం నుంచి ధాటిగా ఆడి 21- 14తేడాతో గెల్చుకుని వరుసగా మూడో ఏడాది మకావు ఓపెన్ విజేతగా రికార్డు సృష్టించింది. కాగా కాగా మకావు ఓపెన్‌ 2013, 2014లలో విజేతగా నిలిచిన ఈ తెలుగు తేజం 2015 టైటిల్ ను కూడా గెల్చుకోవడం ద్వారా అరుదైన 'హ్యాట్రిక్' నమోదు చేసుకోవడం గమనార్హం.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments