Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీతి జింటా కొత్త అవతారం: అక్షర్ పటేల్‌కు ట్రాన్స్‌లేటర్‌గా..?

Webdunia
గురువారం, 14 మే 2015 (12:33 IST)
బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా.. కొత్త అవతారం ఎత్తనుంది. ఇప్పటివరకు సినీ నటిగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని, వ్యాపారవేత్తగా రాణించిన ప్రీతి జింటా ట్రాన్స్ లేటర్ అవతారమెత్తింది.

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు వీరాభిమానిగా మ్యాచ్‌లకు హాజరైంది. ఈ సందర్భంగా ఈ సొట్టబుగ్గల సుందరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన అక్షర్ పటేల్ హిందీలో ప్రావీణ్యుడు. 
 
ఇతర భాషలంటేనే కాస్త ఇబ్బంది పడతాడు. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్‌కు ప్రీతి జింటా ట్రాన్స్ లేటర్‌గా మారింది. అక్షర్ పటేల్ హిందీలో చెప్పిన మాటల్ని ఇంగ్లిష్ లోకి తర్జుమా చేసింది. దీనిపట్ల వెటరన్ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. ఫ్రాంఛైజీ యజమాని భేషజాల్లేకుండా ఓ క్రికెటర్‌కు ట్రాన్స్ లేటర్‌గా వ్యవహరించడం హర్షనీయమని పేర్కొన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments