Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషబ్ పంత్ మరో ధోనీ కావాలి : ఎంఎస్కే ప్రసాద్ ఆకాంక్ష

Webdunia
సోమవారం, 22 జులై 2019 (12:06 IST)
భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ మరో ధోనీ కావాలని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ నెల 23వ తేదీ నుంచి భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇందుకోసం ట్వంటీ20, వన్డే, టెస్టుల కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ఇందులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేశారు. 
 
దీనిపై ఎంఎస్కే ప్రసాద్ స్పందిస్తూ, రిషబ్ పంత్‌ను మూడు ఫార్మెట్లకు ఎంపిక చేసినట్టు చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పంత్‌ను సెలెక్ట్ చేశామని... వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా బాధ్యతలను నిర్వహించడం సవాళ్లతో కూడుకున్న అంశమన్నారు. 
 
తన వర్క్‌లోడ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ, పంత్ ఎదగాలని కోరాడు. ముఖ్యంగా, ధోనీ స్థానాన్న భర్తీ చేసే విధంగా పంత్ ఎదగాలని చెప్పాడు. ఈ సిరీస్‌కు ధోనీ అందుబాటులో లేడని తెలిపాడు. ప్రపంచ కప్ వరకు తమకు కొన్ని రోడ్ మ్యాప్స్ ఉన్నాయని... ప్రస్తుత పరిస్థితుల్లో పంత్‌ను సానపట్టడమే తమ లక్ష్యమని ఎంఎస్కే ప్రసాద్ వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments