Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 ప్రపంచ కప్‌ 2021ను అడ్డుకుంటామంటున్న పాకిస్థాన్!

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (20:57 IST)
తమ క్రికెట్ జట్టును అనుమతించని పక్షంలో భారత గడ్డపై జరుగనున్న టీ20 ప్రపంచ కప్ 2021 టోర్నీ జరుగకుండా అడ్డుకుంటామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించింది. ఇదే అంశంపై పీసీబీ ఛైర్మన్ ఎహసాన్ మణి మాట్లాడుతూ, భారత్ వేదికగా ట్వంటీ20 ప్రపంచ కప్ జరుగనుందన్నారు. ఈ టోర్నీలో ఆడేందుకు తమ దేశ జట్టును అనుమతించనిపక్షంలో టీ20 ప్రపంచ కప్ 2021 భారత్‌లో జరగకుండా చూస్తామని హెచ్చరించారు. 
 
తమ ఆటగాళ్లకు, ఫ్యాన్స్‌కు, జర్నలిస్టులకు అందరికీ ఇండియా వీసాలివ్వాలని, అలా అని ముందుగా రాతపూర్వకమైన భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదికూడా మార్చిలోగా ఈ రాతప్రతిని అందజేయాలని కోరారు. 
 
ఒకవేళ అందుకు భారత్ ఒప్పుకోకపోతే అప్పుడు టోర్నీనే భారత్‌లో జరగకుండా ఉండేలా ప్రయత్నిస్తామని, యూఏఈలో నిర్వహించాలని ఐసీసీని కోరతామని చెప్పారు. 'ఇప్పటికే ఐసీసీకి ఈ విషయంపై మా వాదన వినిపించాం. మార్చిలోగా వీసాలకు సంబంధించి భారత్ భరోసా ఇవ్వాలని కోరాం' అంటూ మని చెప్పుకొచ్చారు.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments