Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా - షోయబ్ విడిపోయారంటూ ప్రచారం.. ఆయేషా ఫోటోలు వైరల్

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (17:21 IST)
భారత్ టెన్నిస్ స్టారా సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌‍ల వైవాహిక బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం పాకిస్థాన్‌కు చెందిన నటి ఆయేషా ఒమర్ కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై సానియా లేదా షోయబ్ మాలిక్‌లు ఇప్పటివరకు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్‌తో గాయని ఆయేషా ఒమర్ ఉన్న ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
పలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఈ అమ్మడి ఫోటోలే కనిపిస్తున్నాయి. పైగా, ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆమె ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్, ఆయేషా ఒమర్‌లు కలిసి ఓ మ్యాగజైన్ కోసం నిర్వహించిన ఫోటో షూట్ ఫోటోలు ఇపుడు వైరల్ అయ్యాయి. ఆయేషా క్రికెట్ వీరాభిమాని కావడంతో పాకిస్థాన్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కు ఆమె హాజరవుతూ ఆటగాళ్లను ప్రోత్సహిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments