Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండో-పాక్ క్రికెట్ సిరీస్‌ పాకిస్థాన్‌లోనే జరగాలి: జహీర్ అబ్బాస్

Webdunia
గురువారం, 14 మే 2015 (11:23 IST)
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌కు పాకిస్థానే వేదిక కావాలని పాకిస్థాన్ మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ఆశిస్తున్నారు. సిరీస్ జరపాలనుకుంటున్న యూఏఈ తమ దేశం కాదని... తమ క్రికెట్ హీరోల ఆటను సొంత దేశంలోనే చూడాలని పాకిస్థానీలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
 
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పూర్తి స్థాయిలో క్రికెట్ సిరీస్ 2007లో జరిగింది. అప్పుడు మూడు టెస్టులు, ఐదు వన్డేలు జరిగాయి. ఆ తర్వాత 2012-13లో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు ఉన్న సమయంలో ఇండియాలో పాక్ మూడు వన్డేలు ఆడింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన దశలో, పాక్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా చేతులెత్తేసింది. ఇండో-పాక్ సిరీస్‌కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
డిసెంబర్‌లో జరగబోతున్న ఈ సిరీస్‌కు... యూఏఈ ఆతిథ్యమిస్తుంది. అయితే, ఈ సిరీస్ ఇండియాలో జరగాలని, అందులోనూ తొలి టెస్టు కోల్ కతాలో జరగాలని బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా ఆశిస్తున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments