Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరులో మాతో క్రికెట్ ఆడుతారో లేదో తేల్చేయండి: పీసీబీ

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (17:58 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లేఖ రాసింది. డిసెంబరులో మాతో క్రికెట్ ఆడుతారో లేదో తేల్చి చెప్పాలని పీసీబీ ఆ లేఖలో క్లారిటీ ఇవ్వాలని కోరింది. క్రీడలు, రాజకీయాలు, ద్వైపాక్షిక సంబంధాలను వేర్వేరుగా చూడాలని పీసీబీ లేఖలో బీసీసీఐకి సూచించింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌లో ఆడాల్సిన మూడు వన్డేలు, రెండు టెస్టులను నిర్వహించేందుకు సహకరించాలని పీసీబీ, బీసీసీఐని కోరింది. 
 
తటస్థ వేదికపై భారత్ తో పాక్ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు పీసీబీ తహతహలాడుతోంది. ముంబై పేలుళ్ల తర్వాత ప్రపంచ కప్ మ్యాచ్ మినహా భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ జరగలేదు. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్‌లు నిర్వహిస్తే కష్టాల్లో ఉన్న పీసీబీకి భారీగా ఆదాయం చేకూరుతుందని పీసీబీ భావిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్న పాకిస్థాన్‌తో ఆడేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయట్లేదు. మరి భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయో లేవో వేచి చూడాలి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments