Webdunia - Bharat's app for daily news and videos

Install App

లలిత్ మోడీ లాండరింగ్ కేసు: ఎన్. శ్రీనివాసన్ వాంగ్మూలం రికార్డు

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (11:57 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మనీ లాండరింగ్ కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు మూడు గంటల పాటు రికార్డు చేశారు. బీసీసీఐ తరపున శ్రీనివాసన్ ఫిర్యాదు దాఖలు చేసిన నేపథ్యంలో శ్రీనివాసన్ వాంగ్మూలాన్ని తీసుకున్నామని ఈడీ అధికారి చెప్పారు. 
 
మారిషస్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి రూ.21 కోట్లు అక్రమంగా మళ్లించారన్న కేసులో భాగంగా లలిత్ మోడీతో పాటు..  మరో ముగ్గురిపై ఫారెన్ ఎక్సేంజ్ వయోలేషన్ కేసు కింద ఈడీ తన దర్యాప్తును విస్తృతం చేసింది.
 
ఇదిలా ఉంటే మనీ లాండరింగ్ కేసులో లలిత్ మోడీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే, వరుణ్ గాంధీలతో పాటు పలువురు ప్రముఖుల పేర్లను మోడీ ఇరికించిన సంగతి తెలిసిందే. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments