Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ర్యాంకింగ్స్: టీ-20ల్లో తొలిసారిగా నెం.1 స్థానంలో కివీస్.. భారత్ డౌన్

Webdunia
గురువారం, 5 మే 2016 (13:41 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తాజా ట్వంటీ-20 ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానాన్ని కోల్పోయింది. ట్వంటీ-20 ర్యాంకింగ్స్‌లో 0.21 పాయింట్ల స్వల్ప మార్పులతో రెండోస్థానానికి దిగజారింది. ఫలితంగా టీ-20 ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా కివీస్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టీ20 ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ మూడో స్థానంలోనూ, దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వరుసగా ఐదు, ఆరు ఏడో స్థానాల్లో నిలిచాయి. శ్రీలంక 8వ స్థానంలో నిలిచింది.
 
ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్ అయిన వన్డేల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అలాగే దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలిచింది. ఇక శ్రీలంక ఐదో స్థానాన్ని ఇంగ్లండ్ ఆరు, బంగ్లాదేశ్ ఏడో ర్యాంకుల్లో నిలిచాయి. వెస్టిండీస్‌ ఎనిమిదో ర్యాంక్‌ను కైవసం చేసుకోగా.. పాకిస్థాన్‌ 9వ స్థానానికి పడిపోయింది. 
 
వన్డే ర్యాంకింగ్స్ : ఆస్ట్రేలియా (124 పాయింట్స్), కివీస్ (113), దక్షిణాఫ్రికా (112), భారత్ (109), శ్రీలంక (104), ఇంగ్లండ్ (103), బంగ్లాదేశ్ (98), వెస్టిండీస్ (88), పాకిస్థాన్ (87), ఆప్ఘనిస్థాన్ (51), జింబాబ్వే (47), ఐర్లాంజ్ (42)లు టాప్-12లో నిలిచాయి.
 
ట్వంటీ-20 ర్యాంకింగ్స్: కివీస్ (132 పాయింట్లు), భారత్ (132), వెస్టిండీస్ (122), దక్షిణాఫ్రికా (119), ఇంగ్లండ్ (114), ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, జింబాబ్వే, స్కాట్లాండ్, దుబాయ్, ఇర్లాండ్ టాప్ -15లో నిలిచాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

తర్వాతి కథనం
Show comments