Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్లకు మహిళా థెరపిస్టుతో మసాజ్

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (17:00 IST)
ఇకపై క్రికెటర్లకు మహిళతో మసాజ్ చేయించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మహిళా మసాజ్ థెరపిస్టును ఎంపిక చేయనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెటర్లకు మాత్రమే కాదు... ఫ్రాంచైజీలకు కూడా కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలకు ఎంపికయ్యే క్రికెటర్లకు మహిళా థెరపిస్టుతో మసాజ్ చేయించనున్నారు. ఫలితంగా ఐపీఎల్‌లో తొలిసారి మసాజ్ థెరపిస్ట్ ఎంట్రీ ఇస్తోంది. ఆమె పేరు నవనీత గౌతమ్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఆమె ఫిజియో సంబంధిత అంశాలను పర్యవేక్షించనున్నారు. 
 
ఆర్సీబీ ప్రధాన ఫిజియోగా ఇవాన్ స్పీచ్లీ వ్యవహరిస్తుండగా, ఆయనకు సహాయకురాలిగా నవనీత వ్యవహరిస్తారని బెంగళూరు ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆర్సీబీ సోషల్ మీడియాలో ఈ విషయం తెలిపింది. 
 
దీనిపై  ఆర్సీబీ యాజమాన్యం స్పందిస్తూ, ఐపీఎల్ జట్ల సహాయక బృందాల్లో ఇప్పటివరకు ఎవరూ మహిళలు లేరు. తొలిసారి ఓ మహిళకు బాధ్యతలు అప్పగిస్తుండడం పట్ల గర్విస్తున్నామని పేర్కొన్నాయి.  

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments