Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ 300 చేస్తుందని అనుకున్నాను.. చేసింది: అమితాబ్ బచ్చన్

Webdunia
సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (19:02 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించడం గర్వంగా ఉందని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. ‘కపిల్, అక్తర్, ద్రవిడ్ లాంటి దిగ్గజాలతో కలిసి కామెంటరీ చెప్పడం గర్వంగా ఉంది. భారత్ 300 చేస్తుందని అనుకున్నాను. చేసింది' అని అమితాబ్ భారత ఇన్నింగ్స్ ముగిశాక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
 
అలాగే జాతీయ గీతం 'జనగణమన' విన్నప్పుడల్లా భావోద్వేగానికి లోనవుతానని, ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన భారత్ - పాకిస్ధాన్ మ్యాచ్‌ ముందు ఇరు దేశాలు జాతీయ గీతాలాపన ఏర్పాటు చేయడాన్ని 72 ఏళ్ల అమితాబ్ బచ్చన్ ప్రశంసించాడు. ఇక ఆదివారం నాడు అడిలైడ్‌లో జరిగిన భారత్, పాకిస్ధాన్ మ్యాచ్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అమితాబ్ ఆకట్టుకున్నారు. 
 
కెరీర్, వృత్తి ముఖ్యంగా భావించే మీరు క్రికెట్ వ్యాఖ్యానానికి వచ్చారని అంటే, దేశం కోసం క్రీడాకారులు ఆడుతున్నప్పుడు ఆ మాత్రం బాధ్యతగా ఉండడం అవసరమని అమితాబ్ అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

Show comments