Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య నటాషాను చీటింగ్ చేసిన హార్దిక్ పాండ్యా?!

ఠాగూర్
మంగళవారం, 13 ఆగస్టు 2024 (17:05 IST)
భారత క్రికెటెర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాను మోసం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సెర్బియాకు చెందిన మోడల్ స్టాంకోవిచ్ నటాసా, హార్దిక్ పాండ్యాలు పేమించి పెళ్లి చేసుకోగా, వీరికి నాలుగేళ్ల కుమారుడు అగస్త్య కూడా ఉన్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ విడిపోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. వారి విడిపోవడానికి గల కారణాలు ఏంటన్నది మాత్రం తెలియరాలేదు.
 
అయితే, హార్దిక్ పాండ్యా చేసిన మోసం వల్లే నటాసా తెగదెంపులు చేసుకునేందుకు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. నటాషా సోషల్ మీడియా యాక్టివిటీ ఇందుకు కారణంగా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చీటింగ్, ఎమోషనల్ అబ్యూస్‌కు సంబంధించిన రీల్స్‌ను నటాసా స్టాంకోవిచ్ లైక్స్ కొట్టడమే ఈ ప్రచారానికి ఆజ్యం పోసింది. 
 
కాగా, టీ20 వరల్డ్ కప్ 2024 ముందే హార్దిక్ పాండ్యా - నటాసా విడిపోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ మేరకు చాలా పోస్టులు దర్శనమిచ్చాయి కూడా. వీటిని నిజం చేస్తూ గత జూలై 18వ తేదీన వీరిద్దరూ విడిపోతున్నట్టు సంయుక్త ప్రకటన చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments