Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్ ఆడుతుండగా మైదానంలో మరో ఆటగాడు కన్నుమూత

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2015 (11:24 IST)
క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటుకుగురైన ఓ ఆటగాడు కన్నుమూశాడు. ఈ ఘటన నమీబియా రాజధాని విందోల్‌లో జరిగింది. విందోల్‌ మైదానంలో నమీబియా, ఆరెంజ్‌ ఫ్రీ స్టేట్‌ మధ్య వన్డే మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో నమీబియా క్రికెటర్‌ రేమాండ్‌ వాన్‌ స్కూర్‌(25) మైదానంలో కుప్పకూలాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన తోటి ఆటగాళ్లు, మ్యాచ్‌ నిర్వాహకులు హుటాహుటిన రేమాండ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు నమీబియా క్రికెట్‌ బోర్టు ప్రకటించింది. రేమాండ్‌ మృతికి ఆ దేశాధ్యక్షుడితో సహా, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ట్విట్టర్‌ ద్వారా సంతాపం ప్రకటించింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments