Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ బస చేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం.. మూడు ఫోన్లు మాయం..

హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి టీమిండియా క్రికెటర్ ధోనీ తప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ధోనీ వద్దనున్న మూడు ఫోన్లు అపహరణకు గురయ్యాయి. ధోనీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చ

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (11:16 IST)
హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి టీమిండియా క్రికెటర్ ధోనీ తప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ధోనీ వద్దనున్న మూడు ఫోన్లు అపహరణకు గురయ్యాయి. ధోనీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఉదయం ధోనీ బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా హోటల్‌లో దట్టంగా పొగలు వ్యాపించాయి. 
 
జార్ఖండ్ టీమ్‌కు, తమిళనాడు టీమ్‌కు మధ్య జరగనున్న విజయ్ హజారే ట్రోపీ టోర్నమెంట్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ధోనీ ఆ హోటల్‌లో బస చేశాడు. ధోనీ వెంట దినేష్ కార్తీక్ కూడా ఉన్నాడు. హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం సమయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చెందిన మొబైల్ ఫోన్లు పోయాయి. దీంతో అతను ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో జార్ఖండ్ క్రికెటర్‌కు చెందిన మూడు ఫోన్లు పోయాయి. దీనిపై ఆయన ద్వారకా సెక్టార్ 10 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments