Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ బస చేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం.. మూడు ఫోన్లు మాయం..

హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి టీమిండియా క్రికెటర్ ధోనీ తప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ధోనీ వద్దనున్న మూడు ఫోన్లు అపహరణకు గురయ్యాయి. ధోనీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చ

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (11:16 IST)
హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి టీమిండియా క్రికెటర్ ధోనీ తప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ధోనీ వద్దనున్న మూడు ఫోన్లు అపహరణకు గురయ్యాయి. ధోనీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఉదయం ధోనీ బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా హోటల్‌లో దట్టంగా పొగలు వ్యాపించాయి. 
 
జార్ఖండ్ టీమ్‌కు, తమిళనాడు టీమ్‌కు మధ్య జరగనున్న విజయ్ హజారే ట్రోపీ టోర్నమెంట్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ధోనీ ఆ హోటల్‌లో బస చేశాడు. ధోనీ వెంట దినేష్ కార్తీక్ కూడా ఉన్నాడు. హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం సమయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చెందిన మొబైల్ ఫోన్లు పోయాయి. దీంతో అతను ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో జార్ఖండ్ క్రికెటర్‌కు చెందిన మూడు ఫోన్లు పోయాయి. దీనిపై ఆయన ద్వారకా సెక్టార్ 10 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో వైకాపా లిక్కర్ స్కామ్-రూ.3,200 కోట్ల భారీ మోసం.. సిట్ వెల్లడి

Gratitude Boat Rally: కాకినాడలో మత్స్యకారుల బోట్ ర్యాలీ.. ఎందుకో తెలుసా?

Pakistani Family in Visakhapatnam: విశాఖలో పాకిస్థానీ ఫ్యామిలీ.. అలా పర్మిషన్ ఇచ్చారు..

అవన్నీ అవాస్తవాలు, మేం పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపలేదు: టర్కీ

కాదంబరి జెత్వానీ కేసు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

తర్వాతి కథనం
Show comments