Webdunia - Bharat's app for daily news and videos

Install App

విండీస్ పర్యటనలో ధోనీ బిజీ... మాజీ దిగ్గజాలతో భేటీ

Webdunia
బుధవారం, 13 జులై 2022 (12:22 IST)
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ బిజీగా గడుపుతున్నారు. ఆయన వింబుల్డన్ మ్యాచ్‌ను  వీక్షించడంతోపాటు ధోనీ బర్త్‌డే వేడుకలను కూడా లండన్‌లోనే జరుపుకున్నాడు. 
 
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ సందర్భంగా యువ ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ కనిపించిన ధోనీ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లోనూ మెరిశాడు. 
 
ధోనీతోపాటు విండీస్‌ దిగ్గజ ఓపెనర్‌ గార్డన్‌ గ్రీనిడ్జ్‌, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌తో కలిసి ఇంగ్లాండ్‌తో వన్డే మ్యాచ్‌ను వీక్షించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
 
కాగా, తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై భారత్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బుమ్రా (6/19) విజృంభణతో ఇంగ్లాండ్ 110 పరుగులకే కుప్పకూలింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (75*), శిఖర్ ధావన్‌ (31*) తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించారు. దీంతో భారత్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments