Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ అభిమానులకు శుభవార్త - 2023లో కెప్టెన్‌గా బరిలోకి...

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (12:52 IST)
జార్ఖండ్ డైనమెట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. వచ్చే యేడాది జరుగనున్న 2023 ఐపీఎల్ టోర్నీలో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథ్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. 
 
కాగా, గత 2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సేవలకు దూరమైన విషయం తెల్సిందే. ఆ సీజన్‌లో రవీంద్ర జడేజా నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. అయితే, ఈ సీజన్‌లో సీఎస్కే జట్టు చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 
 
దీంతో 2023లో మాత్రం మళ్లీ గట్టి పోటీదారుడుగా ఉండాలని జట్టు మేనేజ్మెంట్ మంచి సంకల్పంతో ఉంది. ఇందులోభాగంగా, కెప్టెన్‌ బాధ్యతలను ధోనీకి కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments