Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ అభిమానులకు శుభవార్త - 2023లో కెప్టెన్‌గా బరిలోకి...

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (12:52 IST)
జార్ఖండ్ డైనమెట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. వచ్చే యేడాది జరుగనున్న 2023 ఐపీఎల్ టోర్నీలో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథ్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. 
 
కాగా, గత 2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సేవలకు దూరమైన విషయం తెల్సిందే. ఆ సీజన్‌లో రవీంద్ర జడేజా నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు. అయితే, ఈ సీజన్‌లో సీఎస్కే జట్టు చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 
 
దీంతో 2023లో మాత్రం మళ్లీ గట్టి పోటీదారుడుగా ఉండాలని జట్టు మేనేజ్మెంట్ మంచి సంకల్పంతో ఉంది. ఇందులోభాగంగా, కెప్టెన్‌ బాధ్యతలను ధోనీకి కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments