Webdunia - Bharat's app for daily news and videos

Install App

MS Dhoni: కోహ్లీ, రోహిత్ శర్మ బాటలో మహీ-400వ T20 ఆడనున్న కూల్ కెప్టెన్

సెల్వి
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (12:40 IST)
శుక్రవారం చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లో  చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) లెజెండ్ ఎంఎస్ ధోని తన కెరీర్‌లో 400వ T20 ఆడనున్నారు. ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలతో అట్టడుగున ఉన్న ధోని నేతృత్వంలోని సీఎస్కే, ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో సమానంగా తొమ్మిదో స్థానంలో ఉన్న SRHతో శుక్రవారం చేపాక్ స్టేడియంలో తలపడనుంది. ఓడిపోయిన జట్టు తట్టాబుట్టా సర్దుకోవాల్సి వుంటుంది. ఇంకా ఎలిమినేషన్ ప్రమాదం పెరుగుతుంది.
 
ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అడుగు జాడల్లో నడవబోతున్నాడు. ఫలితంగా భారీ మైలురాయిని పూర్తి చేయబోతున్నాడు. ఎంఎస్ ధోని T20 క్రికెట్‌లో పెద్ద ఘనత సాధించిన నాల్గవ భారతీయుడిగా అవతరించాడు. 
 
 
విరాట్ కోహ్లీ (407), దినేష్ కార్తీక్ (412), రోహిత్ శర్మ తర్వాత టీ20 క్రికెట్‌లో క్వాడ్రపుల్ సెంచరీలు పూర్తి చేసిన 24వ ఆటగాడిగా, నాల్గవ భారతీయుడిగా ధోనీ నిలిచాడు.
 
ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్, జార్ఖండ్‌లోని తన దేశీయ జట్టు తరపున 399 మ్యాచ్‌ల్లో, ధోని 38.02 సగటుతో 7,566 పరుగులు చేశాడు. ఇందులో 28 అర్ధ సెంచరీలు. 84* అత్యుత్తమ స్కోరు ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments