Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ లీగ్‌లో మెంటరుగా ఎంఎస్.ధోనీ?

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (14:59 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విదేశీ లీగ్ జట్టుకు మెంటరుగా అవతారమెత్తనున్నాడు. గత యేడాది టీ20 ప్రపంచకప్ భారత జట్టుకు మార్గనిర్దేశం చేసిన ధోనీ.. ఇపుడు ఓ విదేశీ జట్టుకు మెంటర్‌గా కనిపించనున్నాడు. 
 
త్వరలోనే మొదలయ్యే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఓ జట్టును కొనుగోలు చేసింది. దీనికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ లీగ్ జట్టుకు ధోనీ మెంటరుగా వ్యవహరించే అవకాశం ఉంది. 
 
నిజానికి భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సూపర్ జట్టుగా తీర్చిదిద్దిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ జట్టుకు మెంటరుగాను ప్రధాన కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యవహరించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments