Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ లీగ్‌లో మెంటరుగా ఎంఎస్.ధోనీ?

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (14:59 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విదేశీ లీగ్ జట్టుకు మెంటరుగా అవతారమెత్తనున్నాడు. గత యేడాది టీ20 ప్రపంచకప్ భారత జట్టుకు మార్గనిర్దేశం చేసిన ధోనీ.. ఇపుడు ఓ విదేశీ జట్టుకు మెంటర్‌గా కనిపించనున్నాడు. 
 
త్వరలోనే మొదలయ్యే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఓ జట్టును కొనుగోలు చేసింది. దీనికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ లీగ్ జట్టుకు ధోనీ మెంటరుగా వ్యవహరించే అవకాశం ఉంది. 
 
నిజానికి భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సూపర్ జట్టుగా తీర్చిదిద్దిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ జట్టుకు మెంటరుగాను ప్రధాన కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యవహరించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments