Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్ను చెల్లింపుదారుగా అడుగుతున్నా... విద్యుత్ సంక్షోభానికి కారణం ఏంటి? సాక్షి ధోనీ

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (12:12 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ అపుడపుడూ చేసే ట్వీట్లు పాలకుల గుండెల్లో గునపాల్లా గుచ్చుకుంటాయి. తాజాగా ఆమె సంధించిన ఓ ప్రశ్న కూడా అలాంటిదే. తన సొంత రాష్ట్రం జార్ఖండ్‌లో కొన్నేళ్ళుగా కొనసాగుతున్న విద్యుత్ సంక్షోభానికి కారణం ఏంటి? అంటూ ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆమె మంగళవారం ఓ ట్వీట్ చేశారు. "ఓ పన్ను చెల్లింపుదారురాలిగా అడుగుతున్నా... ఎన్నో సంవత్సరాలుగా జార్ఖండ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉంది? విద్యుత్‌ను ఆదా చేయడానికి మా వంతు కృషి చేస్తూనే  ఉన్నాం. అయినా విద్యుత్ సంక్షోభం ఉంది" అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభంపై సాక్షీ ధోనీ చేసిన ట్వీట్‌కు మద్దతుగా అనేక మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తూ, రీ ట్వీట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

తర్వాతి కథనం
Show comments