Webdunia - Bharat's app for daily news and videos

Install App

గారాలపట్టి జివాతో ధోనీ ఆటలు.. సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు..!

Webdunia
మంగళవారం, 3 మే 2016 (16:49 IST)
1984కి తర్వాత టీమిండియాకు వన్డే ప్రపంచ కప్ సంపాదించిన పెట్టిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రస్తుతం పరాజయాలే ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంప్రదాయ టెస్టు కెప్టెన్సీని కోల్పోయిన ధోనీ.. ప్రస్తుతం వన్డే, ట్వంటీ-20 కెప్టెన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో ఆశించిన రాణించలేకపోయిన ధోనీ ప్రస్తుతం పుణే తరపున ఆడుతున్నా చెప్పుకోదగ్గ విజయాలను సాధించలేకపోతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో తన గారాలపట్టి జివాతో ఆడుకుంటూ అపజయాల బాధ నుంచి ఉపశమనం పొందుతున్నాడు. ఐపీఎల్ టోర్నీలో ప్రతి మ్యాచ్‌కు కూతురు జివా, భార్యతో కలిసి వెళ్తున్నాడు. ఇందులో భాగంగా విమానంలో జివాతో కలిసి ఆడుకున్న ఫోటోలను ధోనీ భార్య సాక్షిసింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments