Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ గాయంతోనే ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు : కోచ్ ఎరిక్ సిమన్స్

సెల్వి
సోమవారం, 15 ఏప్రియల్ 2024 (17:10 IST)
Dhoni
వాంఖడే వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్టార్ ప్లేయర్ ధోనీ విజృంభించాడు. నాలుగు బంతుల్లో 20 పరుగులు సాధించాడు. తద్వారా ముంబైపై చెన్నై గెలిచేందుకు కీలకంగా మారింది. ప్రస్తుతం ధోనీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. వైజాగ్ మ్యాచ్‌లో తన కాలికి ప్రత్యేకమైన పట్టీతో ధోనీ కనిపించాడు.
 
తాజాగా ఆ నొప్పిని భరిస్తూనే ముంబైపై హిట్టింగ్ చేశాడని.. చెన్నై బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ తెలిపాడు. ముంబై బౌలింగ్‌కు ధీటుగా ధోనీ ఆడటం ఆశ్చర్యంగా అనిపించింది. 
 
జట్టు స్కోర్ ఒకే ఒక్క ఓవర్‌తో 206 పరుగులకు చేరింది. క్రీజులోకి దిగడంతోనే ధోనీ సిక్సర్లు కొట్టాడు. గత ఐపీఎల్ తర్వాత ధోనీ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడప్పుడు మళ్లీ నొప్పి తిరగబడుతోంది. 
 
అయినా సరే అభిమానుల కోసం బ్యాటింగ్ చేస్తున్నాడు ధోనీ.. ఇప్పటివరకు తాను చూసిన క్రికెటర్లలో ధోనీ అరుదైన వ్యక్తి అని కోచ్ తెలిపాడు. ఈ నొప్పితో కూడా కెరీర్‌లో కొనసాగుతాడా లేదా అనేది చెప్పలేం. ఎందుకంటే.. ధోనీ నిర్ణయం అంత కచ్చితంగా వుంటుంది.. అంటూ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ - ఉప్పొంగుతున్న పార్వతి నది

Himachal Pradesh: పార్వతి నదికి వరద ముప్పు.. వీడియో వైరల్

సీబీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు - వచ్చే యేడాది రెండుసార్లు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

తర్వాతి కథనం
Show comments