Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ క్రికెటర్‌కు ధోనీ స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (09:23 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాకిస్థాన్ క్రికెటర్‌కు స్పెషల్ గిప్ఠ్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీష్ రవూఫ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని బహుమతిగా ఇచ్చాడు.
 
అందులో ధోనీ సంతకం కూడా ఉంది. ఈ జెర్సీ మరే ఇతర ఆటగాడిది కాదు, స్వయంగా ధోనీదే. జెర్సీ వెనుక ధోనీ నంబర్ ఏడో రాసి, ముందు భాగంలో ధోనీ స్వయంగా సంతకం చేశాడు. హరీష్ రవూఫ్ ఈ జెర్సీని అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇంకా భావోద్వేగ పోస్ట్‌ చేస్తూ కృతజ్ఞతలు తెలిపాడు.
 
ధోనీ జెర్సీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, రౌఫ్ ఇలా వ్రాశాడు - లెజెండరీ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన అందమైన చొక్కాను బహుమతిగా ఇచ్చి నన్ను సత్కరించాడని చెప్పాడు. అలాగే హరీస్ రవూఫ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం సిద్ధమవుతున్నాడు .పీఎస్ఎల్ జనవరి 27 నుండి ప్రారంభమవుతుంది. 

సంబంధిత వార్తలు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments