Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ క్రికెటర్‌కు ధోనీ స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (09:23 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాకిస్థాన్ క్రికెటర్‌కు స్పెషల్ గిప్ఠ్ ఇచ్చాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీష్ రవూఫ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని బహుమతిగా ఇచ్చాడు.
 
అందులో ధోనీ సంతకం కూడా ఉంది. ఈ జెర్సీ మరే ఇతర ఆటగాడిది కాదు, స్వయంగా ధోనీదే. జెర్సీ వెనుక ధోనీ నంబర్ ఏడో రాసి, ముందు భాగంలో ధోనీ స్వయంగా సంతకం చేశాడు. హరీష్ రవూఫ్ ఈ జెర్సీని అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇంకా భావోద్వేగ పోస్ట్‌ చేస్తూ కృతజ్ఞతలు తెలిపాడు.
 
ధోనీ జెర్సీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, రౌఫ్ ఇలా వ్రాశాడు - లెజెండరీ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన అందమైన చొక్కాను బహుమతిగా ఇచ్చి నన్ను సత్కరించాడని చెప్పాడు. అలాగే హరీస్ రవూఫ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం సిద్ధమవుతున్నాడు .పీఎస్ఎల్ జనవరి 27 నుండి ప్రారంభమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments