Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైకి, కలిసిరాని ఐపీఎల్.. ధోనీ ఖాతాలో చెత్తగా మారింది..

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (12:23 IST)
ఐపీఎల్-2020 మహేంద్ర సింగ్ ధోని ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అంతగా కలిసిరాలేదు. ఆఖర్లో మూడు మ్యాచ్‌లు వరుసగా గెలిచింది కానీ అంతకు ముందు ఘోరమైన ఓటములను ఎదుర్కొంది. అలాగే ధోని కెరీర్‌లో అతి చెత్త ఐపీఎల్‌గా ఈ ఏడాది ఐపీఎల్ నిలిచింది. ఎంతగా అంటే ధోని బెస్ట్ ఇన్నింగ్స్ ఒకటి కూడా చూడలేకపోయారు క్రికెట్ అభిమానులు.
 
ఈ సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ 14 మ్యాచ్‌లకు గాను 12 ఇన్నింగ్స్‌లు ఆడి 199 పరుగులు చేశాడు. ఇది ధోని నుంచి వచ్చిన నిరాశజనకమైన ప్రదర్శన. అదే సమయంలో ఈ సీజన్‌లో ధోని ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయలేదు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేకుండా ఒక సీజన్‌ను ముగించడం ఇదే తొలిసారి. ఇదే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లకపోవడానికి కారణమని చెప్తూ ఉన్నారు. 
 
ధోని తనదైన స్టైల్‌లో ఓ రెండు మ్యాచ్‌లను ఫినిషింగ్ చేసి ఉండి ఉంటే ఈ పాటికి ప్లే ఆఫ్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఉండేది. ఇక ఎలాగూ ఇంకొన్ని నెలల్లో 2021 ఐపీఎల్ సీజన్ మొదలుకాబోతూ ఉండడంతో ధోని అప్పుడన్నా రాణిస్తాడని చెన్నై అభిమానులు భావిస్తూ ఉన్నారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments