Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ అనేది మర్చినట్టున్నారు.. ధోనీ..?: గవాస్కర్

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (11:02 IST)
ఆస్ట్రేలియాతో జరిగిన ట్రై సిరీస్‌లో టీమిండియా వైఫల్యంపై సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. ముక్కోణపు టోర్నీలో ప్రణాళికలు అమలు చేయడంలో ధోనీ వైఫల్యం చెందాడని గవాస్కర్ తెలిపారు. 
 
ధోనీ ప్రణాళికలు చాలా నాసిరకంగా ఉన్నాయని అభిప్రాయపడిన ఆయన, రానున్నది ప్రపంచకప్ అని టీమిండియా మర్చిపోయినట్టుందని గవాస్కర్ తెలిపారు. టీమిండియా ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ తన బౌలింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ, ధోనీ అతన్ని సరిగా వినియోగించుకోలేదని పేర్కొన్నారు.
 
ఎనిమిది ఓవర్లలో మూడు వికెట్లు తీసిన ఆటగాడి కోటాను ధోనీ పూర్తి చేయనివ్వలేదని గవాస్కర్ వెల్లడించారు. ఆశావాదినని పేర్కొన్న గవాస్కర్, టీమిండియా ఓటమి పాలుకావడం తీవ్రంగా కలచి వేసిందని అన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments