Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ తర్వాత ధోనీనే.. 504 మ్యాచ్‌లతో క్రికెట్ దేవుడి సరసన..

టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో మరో మైలురాయికి చేరువయ్యాడు. అన్నీ ఫార్మాట్లలో కలిపి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మూడో భారతీయ క్రికెటర్‌గా ధోనీ రికార్డు సాధించాడు. ప్రస్తుతం

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:17 IST)
టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో మరో మైలురాయికి చేరువయ్యాడు. అన్నీ ఫార్మాట్లలో కలిపి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మూడో భారతీయ క్రికెటర్‌గా ధోనీ రికార్డు సాధించాడు. ప్రస్తుతం దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్‌లో భాగంగా సూపర్ 4లో మంగళవారం ఆప్ఘన్‌తో జరిగే వన్డే మ్యాచ్.. ధోనీ కెరీర్‌లో 504వది కావడం విశేషం. 
 
తద్వారా సచిన్ తర్వాత ధోనీ నిలిచాడు. ఇక అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన భారత క్రికెటర్ల జాబితాలో క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ 664 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా, మిస్టర్ డిపెండబుల్ రాహుల్‌ ద్రావిడ్‌ (504) మ్యాచులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ధోనీ ఇవాల్టి మ్యాచ్ ద్వారా సచిన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 
 
ఇకపోతే ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్‌తో ద్రావిడ్‌ను అధిగమిస్తాడు. కాగా ఇప్పటి వరకు ధోనీ మొత్తం 90 టెస్టులు, 325 వన్డేలు, 93 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments