Webdunia - Bharat's app for daily news and videos

Install App

షమీ భార్యకు చిర్రెత్తుకొచ్చింది... కెమెరాలు పగిలిపోయాయ్...

భారత పేస్ బౌలర్, తన భర్త మహ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసీన్ జహాన్‌కు మీడియాను చూడగానే చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తురాలైన ఆమె మీడియా సిబ్బంది చేతుల్లో ఉన్న కెమెరాను తీసుకుని పగులగొ

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (17:19 IST)
భారత పేస్ బౌలర్, తన భర్త మహ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసిన హసీన్ జహాన్‌కు మీడియాను చూడగానే చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తురాలైన ఆమె మీడియా సిబ్బంది చేతుల్లో ఉన్న కెమెరాను తీసుకుని పగులగొట్టింది. ఈ ఘటన కోల్‌కతాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కట్టుకున్న భర్త షమీపై తీవ్ర ఆరోపణలతో రోజూ పతాక శీర్షికల్లో నిలుస్తున్న హసీన్ మంగళవారం కోల్‌కతాలోని సెంయింట్ సెబాస్టియన్ స్కూల్ ఆవరణలో మీడియాపై అసహనాన్ని ప్రదర్శించింది. వీడియో జర్నలిస్టులు తనను కెమెరాల్లో బంధిస్తుండగా అసహానికి గురైన ఆమె ఒక్కసారిగా కెమెరాను అందుకుని పగలగొట్టారు. మీడియా వేస్తున్న ప్రశ్నలకు విసుగుచెంది గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
 
దీంతో మీడియా సిబ్బందితో పాటు.. అక్కడున్న వారంతా అవాక్కవడం మీడియా వంతైంది. షమీపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియా ఎదుట కూల్‌గా మాట్లాడిన ఆమె ఒక్కసారిగా రెచ్చిపోయి దాడిచేయడంతో విలేకరులు బిత్తరపోయారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments