Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజీ ట్రోఫీలో ఆడనున్న మహమ్మద్ షమీ

సెల్వి
సోమవారం, 19 ఆగస్టు 2024 (14:27 IST)
క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్. అక్టోబరులో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీతో భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ పునరాగమనం చేసే అవకాశం వుంది. ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా వున్న షమీ.. రంజీ ట్రోఫీతో మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. 
 
గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన షమీ.. స్వదేశంలో జరిగిన మెగా ఈవెంట్‌లో చీలమండకు గాయం కావడంతో ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే చికిత్స కోసం లండ‌న్ కూడా వెళ్లాడు. అక్క‌డి నుంచి వ‌చ్చిన త‌ర్వాత బెంగాల్ ఫాస్ట్ బౌలర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసంలో ఉన్నాడు.
 
అక్టోబరు 11న ఉత్తరప్రదేశ్‌తో జరిగే తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో, కోల్‌కతాలో అక్టోబరు 18న బీహార్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో ఆడ‌వ‌చ్చు. అలాగే, రాబోయే న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న క్ర‌మంలో భార‌త‌ మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఒకదానిని కూడా ఆడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments