Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజారుద్దీన్ దేశద్రోహి.. హెచ్‌సీఏ సెక్రటరీ గురవా రెడ్డి ఫైర్

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (13:33 IST)
అజారుద్దీన్ దేశద్రోహి అని… హెచ్‌సీఏలో ఆయన చేసిన అక్రమాలను బయట పెట్టాలని.. హెచ్‌సీఏ సెక్రటరీ గురవా రెడ్డి అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అధ్యక్షుడు అజారుద్దీన్ మా పై నాంపల్లి కోర్టులో పరువు నష్ట దావా కేసు వేశారని… హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించిందుకు మాపై పరువు నష్ట దావా కేసు వేసాడని నిప్పులు చెరిగారు.
 
అజరుద్దీన్ రెండు కోట్లకు మాపై సివిల్ సూట్ కేసు వేశాడని… ఫేస్‌బుక్‌లో ఆరోపణలు చేసినందుకే మాపై పరువు నష్ట దావా కేసు వేసాడని తెలిపారు. అజరుద్దీన్ పై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసులను మళ్ళీ రీ-ఓపెన్ చెయ్యాలని.. సీబీఐ చేత అజారుద్దీన్ కేసు విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సివిల్ సూట్‌లో వేసిన పిటీషన్‌ను మేము కౌంటర్ వేసామని.. మేము వేసిన కౌంటర్‌కు ఇప్పటి వరకు అజారుద్దీన్ నుంచి సమాధానం లేదని మండిపడ్డారు.
 
హెచ్‌సీఏలో వాళ్లకు మధ్య వర్గ పోరు జరుగుతుందన్నారు. బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలను హెచ్సీఏ అధ్యక్షుడుగా చెప్పుకుంటున్న అజరుద్దీన్ అమలు చెయ్యడం లేదన్నారు. బిసిసిఐ ఇచ్చిన గైడ్ లెన్స్‌ను అమలు చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నదిలో శవమై కనిపించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత!!

షోపియన్ అడవుల్లో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు హతం, కొనసాగుతున్న గాలింపు చర్యలు

మరో రెండు రోజుల్లో ముంబై మహానగరాన్ని బాంబులతో పేల్చివేస్తాం....

కుమార్తెకు రెండో పెళ్లి చేయాలని మనవరాలిని చంపేసిన అమ్మమ్మ...

పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ రియల్ ఎస్టేట్ గా మారింది : కస్తూరిశీను, మద్దినేని రమేష్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

తర్వాతి కథనం
Show comments