Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా జింబాబ్వే టూర్: కెప్టెన్‌గా రెహానే.. కోహ్లీ, ధోనీకి రెస్ట్

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (13:51 IST)
జింబాబ్వేలో పర్యటించనున్న టీమిండియా జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. టీమిండియా స్టార్ ప్లేయర్ అజ్యింకా రహానేకు ఈ టీమ్ సెలక్షన్‌లో భాగంగా బీసీసీఐ అధికారులు రెహానేకు ప్రమోషన్ ఇచ్చారు. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీలు లేకుండా జింబాబ్వేకు వెళ్తున్న టీమిండియా జట్టు పగ్గాలను రెహానేకు ఇస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 
 
అంతేకాక జింబాబ్వే టూర్‌కు ధోనీ, కోహ్లీ సహా రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, సురేశ్ రైనాలకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇక వన్డే జట్టుకు సంబంధించి అశ్విన్ స్థానంలో హర్భజన్ సింగ్‌కు చోటు దక్కింది. ఈ పర్యటనలో భాగంగా జింబాబ్వే జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. 
 
జింబాబ్వే టూర్‌కు వెళ్లే జట్టు వివరాలు:  అజింక్యా రెహానే, రాబిన్ ఊతప్ప, మురళీ విజయ్, అంబటి రాయుడు, మనీష్ తివారి, ఉమేశ్ యాదవ్, హర్భజన్ సింగ్, మోహిత్ శర్మ, బిన్నీ, దవళ్, కేదార్, సందీప్, అక్షర్, కరణ్ శర్మ, భువనేశ్వర్‌లకు స్థానం లభించింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments