Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఆరంభం.. ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బర్మింగ్ హామ్ వేదికగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ట్రోఫీలో తమ సత్తా చాటుకునేందుకు రెండు జట్లు న

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (15:28 IST)
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బర్మింగ్ హామ్ వేదికగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ట్రోఫీలో తమ సత్తా చాటుకునేందుకు రెండు జట్లు నువ్వానేనా అంటూ సమరానికి సై అంటున్నాయి. బర్మింగ్ హామ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని క్రీడా పండితులు అంటున్నారు.
 
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ ఇంత వరకూ మూడుసార్లు తలపడగా, పాకిస్థాన్ రెండుసార్లు విజయం సాధించగా, భారత్ ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్లు శర్మ (14), శిఖర్ ధావన్ (6) పాక్  బౌలింగ్‌కు ధీటుగా ఆడుతున్నారు. దీంతో ఆరు ఓవర్లలో భారత్ 21 పరుగులు సాధించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

వ్యభిచార గుట్టు రట్టు.. ఇద్దరు మహిళలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ - అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments