Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి బ్రేక్.. ఈ స్టంప్స్ చాలా రేటు గురూ..!

Webdunia
గురువారం, 19 ఫిబ్రవరి 2015 (14:15 IST)
2015 ప్రపంచకప్‌‌ను పురస్కరించుకుని నాలుగు రోజుల క్రితం పాకిస్థాన్‌పై మ్యాచ్ గెలిచిన సందర్భంగా.. ఆ ఆనందంలో పిచ్‌పై స్టంప్స్ తీసుకెళ్లేందుకు ధోనీ ప్రయత్నించగా.. బ్రేక్ పడింది.

ఆ స్టంప్స్ ఎత్తుకెళ్లడానికి వీల్లేదని ఎంపైర్లు అడ్డుకున్నారు. స్టంప్స్ తీసుకోనివ్వక పోవడంతో, ధోనీ నిరాశ చెందాడని వార్తలొచ్చాయి. 
 
దీనికి అసలు కారణం ఏమిటని ఆరా తీస్తే.. ఆ స్టంప్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఎల్ ఈడీ స్టంప్స్ కావడమేనని తేలింది. వీటి ఖరీదు రూ.24 లక్షలట.

ఇక బెయిల్స్ ధర సుమారు రూ.50 వేలని తెలుస్తోంది. అందువల్లే, మ్యాచ్ ముగిసిన తర్వాత స్టంప్స్‌ను పీకడానికి అనుమతించడం లేదని వీటి సృష్టికర్త ఎకెర్ మాన్ తెలిపారు.
 
స్టంప్స్ తీసుకెళ్లడం కుదరదని ఆటగాళ్లకు ఐసీసీ స్పష్టమైన సంకేతాలను కూడా ఇచ్చింది. కాగా, స్టంప్స్ సున్నితంగా ఉండటంతో, బ్యాట్ హేండిల్‌తో కొట్టడం కూడా కుదరదు. బంతి స్టంప్స్‌కు తగిలినప్పుడు వీటిలోని లైట్లు వాటంతట అవే వెలుగుతాయి. బంతి తగిలింది, లేనిది స్పష్టంగా అర్థమవుతుంది. వీటిని జాగ్రత్తగా వాడాల్సి ఉందని, లసిత్ మలింగ యార్కర్లకు ఇవి విరిగిపోయే ప్రమాదముందని ఎకెర్ మాన్ భయపడుతున్నాడట.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments