Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ క్రికెట్‌కు లసిత్‌ మలింగ బైబై

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (18:59 IST)
శ్రీలంక క్రికెట్‌ జట్టు దిగ్గజ క్రికెటర్‌, యార్కర్‌ కింగ్‌ లసిత్‌ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెప్పాడు. క్రికెట్‌‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు తన సోషల్‌ మీడియా వేదికగా లసిత్‌ మలింగ్‌ స్పష్టం చేశారు.

తాను క్రికెట్‌ ఆడకున్నా… ఆటపై ప్రేమ అలాగే ఉంటుందని తెలిపారు లసిత్‌ మలింగ. క్రికెట్‌ ఆడకున్నా… ఆ ఆట కోసం మరింత కృషి చేస్తానని ప్రకటించాడు. 17 సంవత్సరాల క్రికెట్‌ అనుభవం తో కుర్ర క్రికెటర్ల కు పాఠాలు చెబుతానని స్పష్టం చేశాడు లసిత్‌ మలింగ. 
 
కాగా.. లసిత్‌ మలింగ తన అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఏకంగా 30 టెస్ట్‌ లు, 226 వన్డేలు, 83 టీ 20 మ్యాచ్‌ లు మరియు 122 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌‌లు ఆడాడు.

అంతే కాదు… ఇప్పటి వరకు 500 పైగా వికెట్లు పడగొట్టాడు లసిత్‌ మలింగ. కాగా.. ఇటీవలే.. డేల్‌ స్టెయిన్‌ క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments