Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ తాజా ట్వీట్: ఇరకాటంలో కాంగ్రెస్.. ప్రియాంకా, వాద్రాల్ని కలిశాడట!

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2015 (13:14 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అక్రమాలకు పాల్పడిన లలిత్ మోడీ రోజుకో బాంబు పేల్చుతున్నారు. బీజేపీని ఇరుకున పెట్టిన లలిత్ మోడీ.. కాంగ్రెస్‌పై పడ్డాడు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీని కూడా ఇరుకున పెట్టే ప్రకటన చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రాలను కూడా తాను లండన్ హోటల్లో కలిశానని ట్వీట్ చేశాడు. ఫలితంగా ఆత్మరక్షణలో పడిన బీజేపీకి, లలిత్ మోడీ వ్యాఖ్యలతో కాస్త ఊరట లభించింది. అంతేగాకుండా కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేసేందుకు ఛాన్స్ దొరికింది. 
 
ఇకపోతే.. ఐపీఎల్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడిన మోడీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సహాయంతో దేశం విడిచి పారిపోయినట్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లలిత్ మోడీ ప్రకటనలతో సుష్మా స్వరాజ్‌తో పాటు రాజస్థాన్ సీఎం వసుంధర రాజే కూడా కూడా చిక్కుల్లో పడ్డారు. ఈ వివాదం మోడీ సర్కారుకు గుదిబండగానే మారిన నేపథ్యంలో లలిత్ మోడీ తాజా వ్యాఖ్యలు బీజేపీకి ఊపిరి పీల్చుకునేలా చేశాయి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments