Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (16:21 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 25 వేల పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకు సచిన్ పేరిట ఉంది. ఇపుడు దీన్ని విరాట్ కోహ్లీ తన పేరును లిఖించుకున్నాడు.
 
ఢిల్లీ వేదికగా పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. 577 మ్యాచ్‌లలో సచిన్ 25 వేల పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ కేవలం 549 మ్యాచ్‌లలోనే ఈ రికార్డును చేరుకున్నాడు. సచిన్ తర్వాత రికీ పాంటింగ్ 588 మ్యాచ్‌లు, జాక్వెస్ కల్లీస్ 594 మ్యాచ్‌లు, కుమార సంగక్కర 608 మ్యాచ్‌లు, మహేళ జయవర్థనే 701 మ్యాచ్‌లలో ఈ రికార్డును అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments