Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెడ్డింగ్ యానివర్శరీ జోష్‌లో కోహ్లి: 70 నాటౌట్, స్కోరు 240/3

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (21:05 IST)
టి20 పోటీల్లో భాగంగా వెస్టిండీస్-భారత్ జట్లు ముంబైలో తలపడ్డాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఇన్నింగ్సులో టీమిండియా వెస్టిండీస్ బౌలర్లతో ఆడుకున్నారు. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేశారు. 
 
రోహిత్ శర్మ 34 బంతుల్లో 71 పరుగులు, కెఎల్ రాహుల్ 56 బంతుల్లో 91 పరుగులు చేశారు. భారీ అంచనాలతో క్రీజులో అడుగుపెట్టిన పంత్ డకౌటుగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం 29 బంతుల్లో 70 పరుగులు చేసాడు. వీటిలో 7 సిక్సర్లు, 4 ఫోర్లు వున్నాయి. మొత్తమ్మీద కోహ్లి తన వెడ్డింగ్ యానివర్సిరీకి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments