Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీని తొలగించాలని డిమాండ్.. కపిల్ దేవ్ ఏమన్నాడంటే?

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టీ20ల నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని పలువురు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ధోనీ ట్వంటీ-20 జట్టులో కొనసాగడమా లేకుంటే రిటై

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (10:07 IST)
భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టీ20ల నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని పలువురు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ధోనీ ట్వంటీ-20 జట్టులో కొనసాగడమా లేకుంటే రిటైర్ కావడమా అనే విషయంపై చాలా రోజులుగా చర్చ సాగుతోంది.
 
కానీ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ ధోనీకి మద్దతుగా నిలుస్తున్నారు. వీరితో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ధోనీకే మద్దతిచ్చారు. అయితే క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ సహా మరికొందరు మాత్రం ఆయన జట్టులో నుంచి వైదొలిగి జూనియర్లకు అవకాశం ఇవ్వాలని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీ ట్వంటీ-20 జట్టులో కొనసాగించాలా వద్దా అనే అంశంపై టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. ధోనీ ఆటతీరుపై తాను కామెంట్స్ చేస్తే.. అది అందరినీ తికమకపెట్టే అవకాశం ఉంది. అందుకే ధోనీ సెలక్షన్ విషయాన్ని మనం సెలక్టర్లకే వదిలేద్దామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గువ్వలచెరువు ఘాట్.. రూ.920 కోట్లతో 8 కిలోమీటర్ల సొరంగం

ఎమర్జెన్సీ అనేది దేశ చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకటి: పవన్ కల్యాణ్

నింగిలోకి దూసుకెళ్లిన యాక్సియం-4... రోదసీలోకి భారత వ్యోమగామి

జీఎస్టీ ఆఫీసర్ ఇంట్లో చోరీ.. రూ.60లక్షల విలువైన నగదు, బంగారం, వజ్రాలు గోవిందా!

అమ్మ ఇంకా బతికేవుంది.. వచ్చి చంపెయ్.. ప్రియుడుకి ప్రియురాలు పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

తర్వాతి కథనం
Show comments