Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంచలన నిర్ణయం తీసుకున్న కేన్ విలియమ్సన్

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (11:47 IST)
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పని ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి వన్డేలు, టీ20లకు మాత్రమే సారథ్యం వహించేలా ప్లాన్ చేసుకున్నాడు.
 
గత ఆరేళ్ళుగా సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న విలియమ్సన్... జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. గత 2016ల్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన తర్వాత విలియమ్సన్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించారు. ఇక విలియమ్సన్ స్థానంలో టెస్టు జట్టుకు టిమ్ సౌథీ నాయకత్వం వహించనున్నారు. 
 
వైస్ కెప్టెన్‌గా జట్టు కీపర్ టాల్ లాథమ్‌ను ఎంపిక చేశారు. కాగా, విలియమ్సన్ మొత్తం 38 టెస్టులు ఆడగా, 22 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. 8 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. కేన్ సారథ్యంలోనే గత యేడాది జరిగిన ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ ట్రోఫీని కూడా న్యూజిలాండ్ జట్టు సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

తర్వాతి కథనం
Show comments