Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంచలన నిర్ణయం తీసుకున్న కేన్ విలియమ్సన్

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (11:47 IST)
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పని ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి వన్డేలు, టీ20లకు మాత్రమే సారథ్యం వహించేలా ప్లాన్ చేసుకున్నాడు.
 
గత ఆరేళ్ళుగా సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న విలియమ్సన్... జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. గత 2016ల్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన తర్వాత విలియమ్సన్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించారు. ఇక విలియమ్సన్ స్థానంలో టెస్టు జట్టుకు టిమ్ సౌథీ నాయకత్వం వహించనున్నారు. 
 
వైస్ కెప్టెన్‌గా జట్టు కీపర్ టాల్ లాథమ్‌ను ఎంపిక చేశారు. కాగా, విలియమ్సన్ మొత్తం 38 టెస్టులు ఆడగా, 22 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. 8 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. కేన్ సారథ్యంలోనే గత యేడాది జరిగిన ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ ట్రోఫీని కూడా న్యూజిలాండ్ జట్టు సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments