Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ కంటే వారే బెస్ట్.. ఆఫ్‌స్టంప్‌కు అవతలగా వెళ్లే బంతుల్ని ఎదుర్కోకపోవడం మైనస్సే

టీమిండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీపై ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ షాకింగ్‌ కామెంట్లు చేశాడు. కోహ్లీ కంటే ఆస్ట్రేలియా సారథి స్మిత్, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ ఉత్తమ ఆటగాళ్లని బ్రాడ్ వ్యా

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (10:06 IST)
టీమిండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీపై ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ షాకింగ్‌ కామెంట్లు చేశాడు. కోహ్లీ కంటే ఆస్ట్రేలియా సారథి స్మిత్, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ ఉత్తమ ఆటగాళ్లని బ్రాడ్ వ్యాఖ్యానించాడు. ఓవైపు కోహ్లీ ప్రతిభను మెచ్చుకుంటూనే రూట్‌ గొప్ప ఆటగాడని కితాబిచ్చాడు. ‘విరాట్‌ కంటే రూట్‌ అత్యుత్తమ ఆటగాడు. రూట్‌తో కలిసి చాలా మ్యాచ్‌లాడాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా పరుగులు చేయగలడని కొనియాడాడు. 
 
తన దృష్టిలో తాను చూసిన ఆటగాళ్లలో రూట్ గొప్ప ఆటగాడని బ్రాడ్ తెలిపాడు. స్మిత్‌ కూడా ఉత్తమ బ్యాట్స్‌మన్‌. రూట్‌, స్మిత్‌లిద్దరూ నిలకడైన ఆటగాళ్లు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా రాణించగలరని బ్రాడ్‌ అభిప్రాయపడ్డాడు. ఆఫ్‌స్టంప్‌నకు అవతలగా వెళ్లే బంతులను ఆడలేకపోవడం విరాట్‌ బలహీనత అని అతని లోపాన్ని ఎత్తిచూపాడు. ఆ వీక్‌నెస్‌ ప్రత్యర్థులకు ప్లస్‌పాయింట్‌ అని అంటున్నాడు. 
 
‘విరాట్‌ గురించి ఓ మాట చెప్పాలి. అతను అద్భుత ఆటగాడే. అంత సులువుగా బౌల్డ్ కాడు. భారత్‌తో సిరీస్‌లో అతని ప్రదర్శన చాలా బాగుంది. కానీ ఆఫ్‌స్టంప్‌కు అవతలగా వెళ్లే బంతుల్ని ఎదుర్కోలేక పోవడం మైనస్సేనని బ్రాడ్ తెలిపాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments