Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు బహిష్కరించారు.. నేడు ప్రోత్సహిస్తున్నారు : జగ్మోహన్ దాల్మియా

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (16:07 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి తనను బహిష్కరించిన వారే.. నేడు తనను ప్రోత్సహిస్తున్నారని ఆ సంస్థ పగ్గాలను మరోమారు చేపట్టిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) చీఫ్ జగ్మోహన్ దాల్మియా అంటున్నారు. దశాబ్దకాలం తర్వాత మళ్లీ బీసీసీఐ పగ్గాలు చేపట్టారు. 
 
దీనిపై ఆయన మంగళవారం కోల్‌కతా విమానాశ్రయంలో స్పందిస్తూ... "ఒకప్పుడు నన్ను బహిష్కరించిన వారే (క్రికెట్ బోర్డు నుంచి) ప్రస్తుతం నన్ను ప్రోత్సహిస్తున్నారు" అని అన్నారు. 
 
కాగా బీసీసీఐ ఎన్నికలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ క్యాంప్‌కు చెందిన అనురాగ్ ఠాకూర్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అయితే దాల్మియా, ఠాకూర్ కలసి పని చేస్తారా? అనే అనుమానం తలెత్తుతోంది. "ఇదేమి సమస్య కాదు. భారత క్రికెట్ అభ్యున్నతి కోసం ఓ జట్టుగా మేము కలసి పనిచేస్తాం" అని దాల్మియా అంటున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments