Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో టెస్టుకు టీమిండియా: టుక్-టుక్‌ల్లో భజ్జీ-కోహ్లీ-బిన్నీల విహారం

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2015 (15:26 IST)
టీమిండియా క్రికెటర్లు మూడో టెస్టుకు రెడీ అవుతున్నారు. కొలంబో టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా ఆటగాళ్లు సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో టెస్టు కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బ్యాట్లను పక్కనబెట్టి బ్యాడ్మింటన్ రాకెట్లు పట్టుకున్నారు.
 
విరాట్ కోహ్లీ సహా కొందరు ఆటగాళ్లు బ్యాడ్మింటన్ ఆటను ఆస్వాదించారు. కోహ్లీ, భజ్జీ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఛటేశ్వర్ పుజారా బ్యాడ్మింటన్ కోర్టులో ఉత్సాహంగా ఆడుతున్న ఫొటోను బీసీసీఐ ట్విట్టర్లో పెట్టారు. 
 
మరోవైపు జట్టు అధికారిక ఫేస్ బుక్ పేజీలోనూ బ్యాడ్మింటన్ ఫొటో దర్శనమిచ్చింది. అటు, హర్భజన్ సింగ్... సహచరులు కోహ్లీ, స్టూవర్ట్ బిన్నీలతో కలిసి కొలంబో నగరంలో 'టుక్-టుక్'లో విహరిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. శ్రీలంకలో ఆటోలను 'టుక్-టుక్'లంటారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments