Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 11వ సీజన్: సీఎస్‌కే ఎంట్రీ.. రూ.16,347కోట్లు వెచ్చించిన స్టార్ స్పోర్ట్స్?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలకు సంబంధించిన ప్రసార హక్కులను స్మార్ స్పోర్ట్స్ సంస్థ కైవసం చేసుకుంది. ఇందుకు కారణం సీఎస్‌కే జట్టు రీ ఎంట్రీనేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. బీసీసీఐ ఆధ్వర్యంలో ఐపీఎల్ ట

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (13:50 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలకు సంబంధించిన ప్రసార హక్కులను స్మార్ స్పోర్ట్స్ సంస్థ కైవసం చేసుకుంది. ఇందుకు కారణం సీఎస్‌కే జట్టు రీ ఎంట్రీనేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. బీసీసీఐ ఆధ్వర్యంలో ఐపీఎల్ ట్వంటీ-20 క్రికెట్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పది సీజన్లు ముగిసిన ఈ సీజన్ పోటీలను ప్రసారం చేసే హక్కులను స్టార్ స్మోర్ట్స్ సంస్థ భారీ మొత్తాన్ని వెచ్చించి.. వేలం ద్వారా కైవసం చేసుకుంది.
 
మరోవైపు రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2018లో జరిగే ఐపీఎల్‌లో బరిలోకి దిగనుంది. సీఎస్‌కే ఐపీఎల్‌లో ఆడనుండటంతో మ్యాచ్‌లపై ఆసక్తి పెరిగింది. భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే మ్యాచ్‌ల కోసం వెచ్చించడం కంటే, ఐపీఎల్ ప్రసారాల కోసం భారీ మొత్తాన్ని వెచ్చిందని క్రీడా పండితులు అంటున్నారు. టీమిండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసారం కోసం రూ.33 కోట్లు వెచ్చించే ఈ సంస్థ.. ఐపీఎల్ కోసం రూ.55కోట్ల వరకు వెచ్చించినట్లు స్టార్ స్పోర్ట్స్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డెడ్ లైన్ లేదు.. పెళ్లి ఫోటో అక్కర్లేదు : మంత్రి నాదెండ్ల

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

తర్వాతి కథనం
Show comments