Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాక్ అంపైర్‌పై బీసీసీఐ వేటు!

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (17:36 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్ అంపైర్‌పై బీసీసీఐ బహిష్కరణ వేటు వేసింది. వచ్చే ఐదేళ్ల పాటు అతనిపై నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ తేల్చి చెప్పింది. రవూఫ్ పాత్రపై విచారించిన ఐసీసీ క్రమశిక్షణా కమిటీ ఛాంపియన్స్ ట్రోఫీ  నుంచి అతన్ని పక్కనబెట్టగా.. ప్రస్తుతం బీసీసీఐ శిక్షను ఖరారు చేసింది. ఇదే కేసులో ఆటగాళ్లు అంకిత్ చవాన్, శ్రీశాంత్, చండీలాలపై ఇప్పటికే బీసీసీఐ చర్యలు తీసుకుంది. 
 
ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రాతినిథ్యంపై వారంలోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మీడియా డైరెక్టర్ అంజాద్ హుస్సేన్ తెలిపారు. భారత్‌లో ఆడే ప్రతి దేశ జట్టుకు భద్రత కల్పిస్తామని, ఇందులో ఎలాంటి ఆందోళన అనవసరమని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బుధవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో పీసీబీ స్పందించింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments