Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ మెగా వేలం.. ఆటగాళ్లు ఎంతెంత పలికారంటే..?

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (19:08 IST)
IPL Auction
ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇతనిని రూ.18 కోట్లకు ఆ జట్టు దక్కించుకుంది. ఎస్ఆర్‌హెచ్‌లోకి కీలక బౌలర్.. మహ్మద్ షమీని హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.10 కోట్లకు ఎస్ఆర్‌హెచ్‌ సొంతం చేసుకుంది. 
 
స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రూ. 14 కోట్లకు రాహుల్‌ను సొంతం చేసుకుంది. ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. రూ.8.75 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. హైదరబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. రూ. 12.25 కోట్లకు సిరాజ్‌ను దక్కించుకుంది. 
 
ఐపీఎల్ మెగా వేలం.. ఆటగాళ్లను సొంతం చేసుకున్న జట్లు.. 
విరాట్‌ కోహ్లీని రూ.21 కోట్లకు సొంతం చేసుకున్న బెంగళూరు
ధోనిని రూ.4 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కైవసం 
రింకు సింగ్‌ను రూ.13 కోట్లకు రిటైన్ చేసుకున్న కోల్‌కతా. 
 
కుల్‌దీప్‌ను రూ.13.25 కోట్లకు రిటైన్ చేసుకున్న ఢిల్లీ కేపిటల్స్‌. 
అక్షర్ పటేల్‌ను రూ.16.5 కోట్లకు రిటైన్ చేసుకున్న ఢిల్లీ కేపిటల్స్‌. 
జురేల్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్‌. 
రోహిత్‌ను రూ.18.3 కోట్లకు రిటైన్‌ చేసుకున్న ముంబై. 
హార్దిక్‌పాండ్యను రూ.16.35 కోట్లకు రిటైన్ చేసుకున్న ముంబై. 
 
బుమ్రాను రూ.18 కోట్లకు రిటైన్ చేసుకున్న ముంబై. 
రియాన్ పరాగ్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్‌. 
మయాంక్ యాదవ్‌ రూ.11 కోట్లకు రిటైన్ చేసుకున్న లక్నో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

తర్వాతి కథనం
Show comments