Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరులో ఐపీఎల్ మెగా వేలం.. రెండు రోజుల్లో నిబంధనలు

ఠాగూర్
గురువారం, 19 సెప్టెంబరు 2024 (08:46 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో పాపులర్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం మెగా వేలం పాటలను వచ్చే నవంబరు లేదా డిసెంబరు నెలలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను రెండు మూడు రోజుల్లో బీసీసీఐ విడుదల చేయొచ్చని తెలిపింది. 
 
గత పదేళ్లలో రెండు పర్యాయాలు ఐపీఎల్ మెగా ఈవెంట్ పాటలను నిర్వహించారు. మొదట 2014లో, ఆ తర్వాత 2018లో ఈ పాటలను నిర్వహించింది. అపుడు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ సస్పెన్షన్‌ తర్వాత తిరిగి ఐపీఎల్‌లోకి వచ్చాయి. 
 
2025 ఐపీఎల్‌కు గాను మెగా వేలానికి సంబంధించి మరో రెండు రోజుల్లో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపారు. కరోనా కారణంగా 2021లో మెగా వేలం పాటలను నిర్వహించలేదు. త్వరలోనే జరగనున్న వేలం పాటలను రెండు రోజుల పాటు నిర్వహించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

తర్వాతి కథనం
Show comments