Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీగా రిషబ్ పంత్

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (14:43 IST)
భారత వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి ఆటలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో శిక్షణ పొందుతున్న పంత్ ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందే అవకాశం ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ అధికారులు తెలిపారు.
 
పంత్ బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) అనుమతిస్తేనే వికెట్ కీపింగ్ బాధ్యతలను తీసుకుంటాడని తెలుస్తోంది. అంతకుముందు, పంత్ తిరిగి రావడాన్ని డీసీ జట్టు డైరెక్టర్‌గా ఉన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధృవీకరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు బోగీలపై నడిచిన యువకుడు - హైటెన్షన్ విద్యుత్ వైరు తగ్గి... (Video)

తండ్రి మృతదేహం వద్దే ప్రియురాలి మెడలో తాళికట్టిన యువకుడు (Video)

వధువు స్థానంలో తల్లి.. బిత్తరపోయిన వరుడు...

ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

తర్వాతి కథనం
Show comments