Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహీ రిటైర్మెంట్ తర్వాత చెన్నైకి కెప్టెన్‌గా రోహిత్ శర్మ?

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (15:16 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహీ రిటైర్మెంట్ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాలని  భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఆశించాడు. 2025లో రోహిత్ శర్మ చెన్నైకి కెప్టెన్ కావాలని.. ఆయన నాయకత్వాన్ని చూడాలని తాను ఇష్టపడుతున్నట్లు తెలిపాడు. 
 
2024 మార్చి 22 నుంచి జరుగనున్న ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు నాయకత్వ వహించట్లేదు. ఆయన స్థానంలో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి హార్దిక్ పాండ్యాను ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా నియమించింది. 
 
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మరో 5-6 ఏళ్లు ఆడగలడు. అందుచేత ఆయన చెన్నైకి కెప్టెన్‌ మారితే బాగుంటుంది. 2025లో చెన్నై తరపున ఆడటాన్ని తాను చూడాలనుకుంటున్నట్లు అంబటి రాయుడు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments