Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహీ రిటైర్మెంట్ తర్వాత చెన్నైకి కెప్టెన్‌గా రోహిత్ శర్మ?

సెల్వి
సోమవారం, 11 మార్చి 2024 (15:16 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహీ రిటైర్మెంట్ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాలని  భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఆశించాడు. 2025లో రోహిత్ శర్మ చెన్నైకి కెప్టెన్ కావాలని.. ఆయన నాయకత్వాన్ని చూడాలని తాను ఇష్టపడుతున్నట్లు తెలిపాడు. 
 
2024 మార్చి 22 నుంచి జరుగనున్న ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు నాయకత్వ వహించట్లేదు. ఆయన స్థానంలో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి హార్దిక్ పాండ్యాను ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా నియమించింది. 
 
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మరో 5-6 ఏళ్లు ఆడగలడు. అందుచేత ఆయన చెన్నైకి కెప్టెన్‌ మారితే బాగుంటుంది. 2025లో చెన్నై తరపున ఆడటాన్ని తాను చూడాలనుకుంటున్నట్లు అంబటి రాయుడు చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

పురుషులపై అయిష్టత - పైగా నమ్మకం లేదంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

తర్వాతి కథనం
Show comments