Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 17వ సీజన్‌.. ఇద్దరు కెప్టెన్లకు ఒకేసారి షాక్.. ఎందుకు?

సెల్వి
శనివారం, 20 ఏప్రియల్ 2024 (13:10 IST)
KL Rahul, Ruturaj Gaikwad
ఐపీఎల్ 17వ సీజన్‌లో క్రికెట్ స్కోర్లకు సంబంధించిన రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఈ సీజన్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లకు జరిమానా విధించారు. ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇద్దరు సారథులకు ఫైన్ వేయడం ఇదే ప్రథమం. లక్నో వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ఇది జరిగింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, లక్నో సారథి కేఎల్ రాహుల్‌కు రూ.12 లక్షల చొప్పున జరిమానా వేశారు. 
 
''లక్నో సూపర్ జెయింట్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు చెరో రూ. 12 లక్షల జరిమానా విధించారు'' అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, సొంతమైదానంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నైపై లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments