Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 నెలల తర్వాత ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ రీ ఎంట్రీ

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (18:55 IST)
వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ 14 నెలల తర్వాత క్రికెట్ మైదానంలో దిగనున్నాడు. వచ్చే ఐపీఎల్ ఎడిషన్‌లో పాల్గొనేందుకు అతడు ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. డిసెంబర్ 2022లో రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రగాయాలతో క్రికెట్‌కు దూరమయ్యాడు.
 
ప్రస్తుతం తాను గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నానని.. క్రికెట్ ఆడేందుకు ఉత్సాహంగా వున్నానని చెప్పాడు. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, బీసీసీఐ, ఎన్సీఏ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.  
 
బుధవారం విశాఖపట్నంలో డీసీ ప్రీ-సీజన్ క్యాంపు ద్వారా రిషబ్ పంత్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఆడేందుకు ఎన్సీఏ చేత అనుమతి పొందాడు. ఫలితంగా రిషబ్ పంత్ ఐపీఎల్‌ ద్వారా రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పంత్ ఆడనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

తర్వాతి కథనం
Show comments