Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 నెలల తర్వాత ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ రీ ఎంట్రీ

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (18:55 IST)
వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ 14 నెలల తర్వాత క్రికెట్ మైదానంలో దిగనున్నాడు. వచ్చే ఐపీఎల్ ఎడిషన్‌లో పాల్గొనేందుకు అతడు ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. డిసెంబర్ 2022లో రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రగాయాలతో క్రికెట్‌కు దూరమయ్యాడు.
 
ప్రస్తుతం తాను గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నానని.. క్రికెట్ ఆడేందుకు ఉత్సాహంగా వున్నానని చెప్పాడు. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, బీసీసీఐ, ఎన్సీఏ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.  
 
బుధవారం విశాఖపట్నంలో డీసీ ప్రీ-సీజన్ క్యాంపు ద్వారా రిషబ్ పంత్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఆడేందుకు ఎన్సీఏ చేత అనుమతి పొందాడు. ఫలితంగా రిషబ్ పంత్ ఐపీఎల్‌ ద్వారా రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పంత్ ఆడనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments