Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 నెలల తర్వాత ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ రీ ఎంట్రీ

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (18:55 IST)
వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ 14 నెలల తర్వాత క్రికెట్ మైదానంలో దిగనున్నాడు. వచ్చే ఐపీఎల్ ఎడిషన్‌లో పాల్గొనేందుకు అతడు ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. డిసెంబర్ 2022లో రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రగాయాలతో క్రికెట్‌కు దూరమయ్యాడు.
 
ప్రస్తుతం తాను గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నానని.. క్రికెట్ ఆడేందుకు ఉత్సాహంగా వున్నానని చెప్పాడు. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, బీసీసీఐ, ఎన్సీఏ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.  
 
బుధవారం విశాఖపట్నంలో డీసీ ప్రీ-సీజన్ క్యాంపు ద్వారా రిషబ్ పంత్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఆడేందుకు ఎన్సీఏ చేత అనుమతి పొందాడు. ఫలితంగా రిషబ్ పంత్ ఐపీఎల్‌ ద్వారా రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పంత్ ఆడనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments